BREAKING
మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! జలవనరులు శాఖ కు సంబందించిన ఆక్రమణ స్థలాలు,అక్రమ కట్టడాలును వెంటనే తొలగించండి బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! జలవనరులు శాఖ కు సంబందించిన ఆక్రమణ స్థలాలు,అక్రమ కట్టడాలును వెంటనే తొలగించండి బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం
www.ntodaynews.com

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 01:57 PM
13 వీక్షణలు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

జక్కా మహబూబ్ రెడ్డి బాల్యమిత్రుడు క్లాస్మేట్ కంటయపాలెం గ్రామానికి చెందిన మల్యాల శ్రీశైలం పుట్టుకతో వికలాంగుడు అయినప్పటికీ ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుని జీవనం కొనసాగిస్తూ కంటయపాలెం గ్రామంలో ఎవరు చనిపోయిన ఆ కుటుంబానికి తన వంతుగా 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి ఆ మాటకు కట్టుబడి 150 కుటుంబాలకు (1,50,000/- రూ )అందించడం జరిగింది. ఈ సందర్భంగా జట్కా మహబూబ్ రెడ్డి మల్యాల శ్రీశైలం గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మల్యాల శ్రీశైలం ని అభినందించి మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెన్నం సోమిరెడ్డి ,వల్లంల వెంకటేశ్వర్లు, పంజాల అల్లూరు, నాల్లం ఉపేందర్, డేగ ఉదయ్ కుమార్, మందపురి శ్రీధర్, పేరబోయిన అశోక్ ,ఎండి బషీర్, కృష్ణ యాదవ్, వేల్పుల వెంకన్న, ఈదునూరి మధు, బొల్లికొండ రాజు, మల్యాల యాకన్న, మల్యాల సత్యనారాయణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు