BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 01:57 PM
49 వీక్షణలు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

జక్కా మహబూబ్ రెడ్డి బాల్యమిత్రుడు క్లాస్మేట్ కంటయపాలెం గ్రామానికి చెందిన మల్యాల శ్రీశైలం పుట్టుకతో వికలాంగుడు అయినప్పటికీ ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుని జీవనం కొనసాగిస్తూ కంటయపాలెం గ్రామంలో ఎవరు చనిపోయిన ఆ కుటుంబానికి తన వంతుగా 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి ఆ మాటకు కట్టుబడి 150 కుటుంబాలకు (1,50,000/- రూ )అందించడం జరిగింది. ఈ సందర్భంగా జట్కా మహబూబ్ రెడ్డి మల్యాల శ్రీశైలం గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మల్యాల శ్రీశైలం ని అభినందించి మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెన్నం సోమిరెడ్డి ,వల్లంల వెంకటేశ్వర్లు, పంజాల అల్లూరు, నాల్లం ఉపేందర్, డేగ ఉదయ్ కుమార్, మందపురి శ్రీధర్, పేరబోయిన అశోక్ ,ఎండి బషీర్, కృష్ణ యాదవ్, వేల్పుల వెంకన్న, ఈదునూరి మధు, బొల్లికొండ రాజు, మల్యాల యాకన్న, మల్యాల సత్యనారాయణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు