BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 01:57 PM
26 వీక్షణలు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

జక్కా మహబూబ్ రెడ్డి బాల్యమిత్రుడు క్లాస్మేట్ కంటయపాలెం గ్రామానికి చెందిన మల్యాల శ్రీశైలం పుట్టుకతో వికలాంగుడు అయినప్పటికీ ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుని జీవనం కొనసాగిస్తూ కంటయపాలెం గ్రామంలో ఎవరు చనిపోయిన ఆ కుటుంబానికి తన వంతుగా 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి ఆ మాటకు కట్టుబడి 150 కుటుంబాలకు (1,50,000/- రూ )అందించడం జరిగింది. ఈ సందర్భంగా జట్కా మహబూబ్ రెడ్డి మల్యాల శ్రీశైలం గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మల్యాల శ్రీశైలం ని అభినందించి మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెన్నం సోమిరెడ్డి ,వల్లంల వెంకటేశ్వర్లు, పంజాల అల్లూరు, నాల్లం ఉపేందర్, డేగ ఉదయ్ కుమార్, మందపురి శ్రీధర్, పేరబోయిన అశోక్ ,ఎండి బషీర్, కృష్ణ యాదవ్, వేల్పుల వెంకన్న, ఈదునూరి మధు, బొల్లికొండ రాజు, మల్యాల యాకన్న, మల్యాల సత్యనారాయణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు