BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 01:57 PM
110 వీక్షణలు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

జక్కా మహబూబ్ రెడ్డి బాల్యమిత్రుడు క్లాస్మేట్ కంటయపాలెం గ్రామానికి చెందిన మల్యాల శ్రీశైలం పుట్టుకతో వికలాంగుడు అయినప్పటికీ ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుని జీవనం కొనసాగిస్తూ కంటయపాలెం గ్రామంలో ఎవరు చనిపోయిన ఆ కుటుంబానికి తన వంతుగా 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి ఆ మాటకు కట్టుబడి 150 కుటుంబాలకు (1,50,000/- రూ )అందించడం జరిగింది. ఈ సందర్భంగా జట్కా మహబూబ్ రెడ్డి మల్యాల శ్రీశైలం గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మల్యాల శ్రీశైలం ని అభినందించి మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెన్నం సోమిరెడ్డి ,వల్లంల వెంకటేశ్వర్లు, పంజాల అల్లూరు, నాల్లం ఉపేందర్, డేగ ఉదయ్ కుమార్, మందపురి శ్రీధర్, పేరబోయిన అశోక్ ,ఎండి బషీర్, కృష్ణ యాదవ్, వేల్పుల వెంకన్న, ఈదునూరి మధు, బొల్లికొండ రాజు, మల్యాల యాకన్న, మల్యాల సత్యనారాయణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు