BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
15 Jun, 2026 - 05:55 AM
85 వీక్షణలు

ప్రజా పంపిణీ వ్యవస్థకి వెన్నుపోటు కి ఏడాది కాలం అయిందని 18500 కుటుంబాలను రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వాపై ఎండి ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ 

ఆవేదన చెందుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనాన్ని  రద్దుచేసి  పక్కన పెట్టి నేటికీ ఏడాదికాలం ఏడాది కాలం పూర్తవుతుందని అప్పటి వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ 18,500  కుటుంబాలకు నిలిచి ప్రజాపంపిణీ వ్యవస్థ భాగంగా ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో ఆసటగా నిలిచిన ఎండి ఆపరేటర్ని రోడ్డును పడేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది కాలం దాటుతుందని అప్పటి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించిన ఏమన్నా ఎండి ఆపరేటర్లు ఎంతో నష్టపోయారని ఎండి ఆపరేటర్లు సంఘం రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు ఇప్పటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎండి ఆపరేటర్లకు ఎంతో అన్యాయం జరగగా ఐసిడిఎస్ ఎండిఎం బిల్లులు ఇప్పటికీ అందజేయలేదు ప్రభుత్వంలో 10% సబ్సిడీ కింద ఎండి ఆపరేటర్ కి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అనే రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు