BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
14 Jun, 2026 - 05:11 PM
11 వీక్షణలు

ప్రజా పంపిణీ వ్యవస్థకి వెన్నుపోటు కి ఏడాది కాలం అయిందని 18500 కుటుంబాలను రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వాపై ఎండి ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ 

ఆవేదన చెందుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనాన్ని  రద్దుచేసి  పక్కన పెట్టి నేటికీ ఏడాదికాలం ఏడాది కాలం పూర్తవుతుందని అప్పటి వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ 18,500  కుటుంబాలకు నిలిచి ప్రజాపంపిణీ వ్యవస్థ భాగంగా ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో ఆసటగా నిలిచిన ఎండి ఆపరేటర్ని రోడ్డును పడేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది కాలం దాటుతుందని అప్పటి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించిన ఏమన్నా ఎండి ఆపరేటర్లు ఎంతో నష్టపోయారని ఎండి ఆపరేటర్లు సంఘం రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు ఇప్పటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎండి ఆపరేటర్లకు ఎంతో అన్యాయం జరగగా ఐసిడిఎస్ ఎండిఎం బిల్లులు ఇప్పటికీ అందజేయలేదు ప్రభుత్వంలో 10% సబ్సిడీ కింద ఎండి ఆపరేటర్ కి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అనే రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు