ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది
ప్రజా పంపిణీ వ్యవస్థకి వెన్నుపోటు కి ఏడాది కాలం అయిందని 18500 కుటుంబాలను రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వాపై ఎండి ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ
ఆవేదన చెందుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనాన్ని రద్దుచేసి పక్కన పెట్టి నేటికీ ఏడాదికాలం ఏడాది కాలం పూర్తవుతుందని అప్పటి వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ 18,500 కుటుంబాలకు నిలిచి ప్రజాపంపిణీ వ్యవస్థ భాగంగా ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో ఆసటగా నిలిచిన ఎండి ఆపరేటర్ని రోడ్డును పడేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది కాలం దాటుతుందని అప్పటి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించిన ఏమన్నా ఎండి ఆపరేటర్లు ఎంతో నష్టపోయారని ఎండి ఆపరేటర్లు సంఘం రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు ఇప్పటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎండి ఆపరేటర్లకు ఎంతో అన్యాయం జరగగా ఐసిడిఎస్ ఎండిఎం బిల్లులు ఇప్పటికీ అందజేయలేదు ప్రభుత్వంలో 10% సబ్సిడీ కింద ఎండి ఆపరేటర్ కి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అనే రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు