BREAKING
నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. సర్పంచ్ భర్త అరెస్ట్ నూజివీడులో రాజకీయ వేడి పెంచనున్న AMC ప్రమాణ స్వీకారం..! అంబులెన్స్ లేక.. బైక్‌పైనే మృతదేహం తరలింపు నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. సర్పంచ్ భర్త అరెస్ట్ నూజివీడులో రాజకీయ వేడి పెంచనున్న AMC ప్రమాణ స్వీకారం..! అంబులెన్స్ లేక.. బైక్‌పైనే మృతదేహం తరలింపు
www.ntodaynews.com

కంటేవారిపల్లె వద్ద మంటల్లో లారీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:08 AM
13 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా: కురబలకోట

కంటేవారిపల్లె వద్ద మంటల్లో తగలబడి పోయిన లారీ..

అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం, కంటేవారి పల్లి వద్ద మంగళవారం రాత్రి లారీ తగలబడిపోయింది. పేపర్ లోడ్ తో చెన్నయ్ వెళ్తున్న లారీ దగ్ధం అవడంతో డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.. లారీ టైరు బరస్ట్ కావడం వల్లనే ఈ సంఘటనకు కారణమైనట్లు పోలీసులతో పాటు స్థానికులు చెబుతున్నారు