www.ntodaynews.com
కంటేవారిపల్లె వద్ద మంటల్లో లారీ..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
NTODAY NEWS అన్నమయ్య జిల్లా: కురబలకోట
కంటేవారిపల్లె వద్ద మంటల్లో తగలబడి పోయిన లారీ..
అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం, కంటేవారి పల్లి వద్ద మంగళవారం రాత్రి లారీ తగలబడిపోయింది. పేపర్ లోడ్ తో చెన్నయ్ వెళ్తున్న లారీ దగ్ధం అవడంతో డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.. లారీ టైరు బరస్ట్ కావడం వల్లనే ఈ సంఘటనకు కారణమైనట్లు పోలీసులతో పాటు స్థానికులు చెబుతున్నారు