BREAKING
నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ఘనంగా వెల్గటూర్ మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలు క్లీన్ విజయవాడే లక్ష్యం.. మరో ముందడుగు క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు విజయవాడ కార్పొరేషన్ కు 5 నూతన కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం విద్యార్థుల భద్రతకు పెద్దపీట… పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ఘనంగా వెల్గటూర్ మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలు క్లీన్ విజయవాడే లక్ష్యం.. మరో ముందడుగు క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు విజయవాడ కార్పొరేషన్ కు 5 నూతన కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం విద్యార్థుల భద్రతకు పెద్దపీట… పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం
www.ntodaynews.com

కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
14 May, 2026 - 01:06 PM
11 వీక్షణలు

కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం

కంటాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ .ప్రభాకర్ సార్ మరియు ఉపాధ్యాయ బృందం, కంటాయపాలెం గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు, బొల్లి కొండ సుధాకర్ గార్లు పాల్గొనడం జరిగింది. సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారు ఈ సంవత్సరం పదవ తరగతి 100కు100 శాతం ఉత్తీర్ణత శాతాన్ని తీసుకువచ్చిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపి ,

500 మార్కులకు ఎక్కువ సాధించిన విద్యార్థులు టి. కార్తీక్ 531/600, డి. క్రాంతి 527/600, జి. నీరజ.513/600, ఎండి.రషీద్ 513/600, ఎం.పౌర్ణమి 506 /600 ,

వీరికి ఆర్థిక సహాయం అందజేసి విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించడం జరిగినది.