BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కుప్పం దేశానికే మోడల్‌గా నిలుస్తుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:12 PM
52 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

రానున్న రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

మూడు రోజుల కుప్పం పర్యటన విజయవంతంగా, ఉత్సాహంగా సాగిందని పేర్కొన్న సీఎం, కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు.

అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 30 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానున్నాయని చెప్పారు.

'స్వర్ణ కుప్పం' లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సమగ్ర విజన్‌తో కార్యాచరణ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధి ద్వారా కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.