www.ntodaynews.com
నారా భువనేశ్వరి కి ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
నారా భువనేశ్వరి కి ఘన స్వాగతం
కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన
కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు నారా భువనేశ్వరి గారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు హృదయపూర్వక ఆతిథ్యం అందించారు.
నియోజకవర్గంలో ఆమె పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.