BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఖమ్మంలో పేద కుటుంబానికి ఇల్లు – సీఎం ఏ. రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 04:39 PM
124 వీక్షణలు

ఖమ్మం: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై వెలువడిన కథనానికి ఆయన తక్షణమే స్పందించారు.

​కథనం వెనుక ఉన్న బాధ:

గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు సరైన నివాసం లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.

​సీఎం ఆదేశాలతో తక్షణ సహాయం:

ఈ పరిస్థితిపై చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జిల్లా కలెక్టర్ స్పందించి, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామానికి పంపించారు. అధికారుల బృందం రమేష్–సులోచన దంపతులను కలిసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు.

​తమ గోడును ఆలకించి, తక్షణమే గూడు కల్పించిన ముఖ్యమంత్రికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం సామాన్యుల పక్షాన ఉందనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు.