www.ntodaynews.com
లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం లో లాటరీ వలలో పడి ఒక సాదాసీదా మనిషికి, డబ్బు ఆశ ఏర వేసి నిజానిజాలు తెలుసుకోకుండానే వారు అడిగినంత డబ్బులు ఇస్తూ కొనుకుంటున్నారు. టికెట్ విలువ 100 రూపాయలు ఉండగా దళారులు దీన్ని ఆసరా చేసుకొని 200కు వికరిస్తున్నారు. పుంగనూరు పట్టణంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణంలోని తూర్పు మోగసాల, సెంటర్ లాడ్జ్,ఎన్ ఎస్ పేటలో, కొత్త ఇండ్లు, కొత్తపేట,భారీగా పట్ట పగలే లాటరీ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి.ప్రజలకు అత్యశ చూపి పేద ప్రజల సొమ్ము ను లాటరీ వ్యాపారస్తులు భారీగా దోచేసుకొంటున్నారు.
రోజు దినసరి కూలీలే ఎక్కువగా మోసపోతున్నారు.వెంటనే పోలీసులు లాటరీ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరూతున్నారు.