BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 May, 2026 - 07:38 PM
87 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం లో లాటరీ వలలో పడి ఒక సాదాసీదా మనిషికి, డబ్బు ఆశ ఏర వేసి నిజానిజాలు తెలుసుకోకుండానే వారు అడిగినంత డబ్బులు ఇస్తూ కొనుకుంటున్నారు. టికెట్ విలువ 100 రూపాయలు ఉండగా దళారులు దీన్ని ఆసరా చేసుకొని 200కు వికరిస్తున్నారు. పుంగనూరు పట్టణంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణంలోని తూర్పు మోగసాల, సెంటర్ లాడ్జ్,ఎన్ ఎస్ పేటలో, కొత్త ఇండ్లు, కొత్తపేట,భారీగా పట్ట పగలే లాటరీ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి.ప్రజలకు అత్యశ చూపి పేద ప్రజల సొమ్ము ను లాటరీ వ్యాపారస్తులు భారీగా దోచేసుకొంటున్నారు.

రోజు దినసరి కూలీలే ఎక్కువగా మోసపోతున్నారు.వెంటనే పోలీసులు లాటరీ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరూతున్నారు.