BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 May, 2026 - 07:38 PM
18 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం లో లాటరీ వలలో పడి ఒక సాదాసీదా మనిషికి, డబ్బు ఆశ ఏర వేసి నిజానిజాలు తెలుసుకోకుండానే వారు అడిగినంత డబ్బులు ఇస్తూ కొనుకుంటున్నారు. టికెట్ విలువ 100 రూపాయలు ఉండగా దళారులు దీన్ని ఆసరా చేసుకొని 200కు వికరిస్తున్నారు. పుంగనూరు పట్టణంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణంలోని తూర్పు మోగసాల, సెంటర్ లాడ్జ్,ఎన్ ఎస్ పేటలో, కొత్త ఇండ్లు, కొత్తపేట,భారీగా పట్ట పగలే లాటరీ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి.ప్రజలకు అత్యశ చూపి పేద ప్రజల సొమ్ము ను లాటరీ వ్యాపారస్తులు భారీగా దోచేసుకొంటున్నారు.

రోజు దినసరి కూలీలే ఎక్కువగా మోసపోతున్నారు.వెంటనే పోలీసులు లాటరీ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరూతున్నారు.