BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మినీ బస్టాండ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 09:30 PM
60 వీక్షణలు

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మినీ బస్టాండ్ ప్రారంభం

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో నిర్మించిన మినీ బస్టాండ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మినీ బస్టాండ్ ఏర్పాటుతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా, విద్యార్థులు మరియు ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ప్రయాణికులతో ఎమెల్యే రోషన్ కుమార్ సమీపం

బస్సు షెల్టర్ ప్రారంభించిన అనంతరం, ఎమ్మెల్యే రోషన్ కుమార్ సామాన్య ప్రయాణికుడిగా టికెట్ తీసుకొని ధర్మాజీగూడెం నుంచి ఏలూరు రోడ్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించి, వారితో ముచ్చటించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళ ప్రయాణికులతో ముచ్చటించిన శాసనసభ్యులు, మహిళల పట్ల ప్రభుత్వ భద్రత మరియు ప్రయాణ సౌకర్యాలపై కూటమి ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. శ్రీ శక్తి పథకాన్ని గురించి మాట్లాడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల సంతోషం

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.