BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

లింగపాలెం మండలంలో రేషన్ షాపుల తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 05:55 AM
47 వీక్షణలు

లింగపాలెం మండలంలో రేషన్ షాపుల తనిఖీ

ఏలూరు జిల్లా 

మంగళవారం లింగపాలెం మండల తహశీల్దార్ నజిముల్లషా లింగపాలెం గ్రామంలోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఒకటో నెంబర్ డీలర్ షాపులను తనిఖీ చేసి, డీలర్లకు కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలనీ, బియ్యాన్ని సక్రమంగా అందజేయాలనీ తెలియపరిచారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, డీలర్లను సాయంత్రం 9 గంటల వరకు షాపులను తెరిచి ఉంచాలని ఆదేశించారు. రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని, దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల డీలర్ల సంఘం అధ్యక్షులు చిట్లూరి వరప్రసాద్ (చినబాబు) పాల్గొన్నారు.