BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 09:12 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎంజీఎం ఆవరణలో గరుడ వాహనంపై కొలువుదీరిన గణనాథుడు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Sep, 2026 - 09:12 PM
12 వీక్షణలు

నల్లరంగు రూపంలో బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేక అలంకరణ

వరంగల్ | Ntoday News

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆవరణలో గరుడ వాహనంపై కొలువుదీరిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రూపం భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. వరంగల్‌లో వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యాయి. 

నల్లరంగు రూపంలో ఉన్న గణనాథుడిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

మండపంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని పూజల్లో పాల్గొంటున్నారు.

వరంగల్ జిల్లాలో వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.