BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 03:47 pm
Posted by : V శ్రీనివాస్

​మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకుల చేరిక

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Jul, 2026 - 03:47 PM
82 వీక్షణలు

​మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకుల చేరిక

దండేపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మండలం పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరు గులాబీ గూటికి చేరారు.

​బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో లింగాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ నారాయణ నాయక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు దశరథ్ నాయక్, తీగల చంద్రయ్య, ఎండీ జలీల్ ఖాన్, దండుగుల గంగరాజు తదితరులు ఉన్నారు. వీరికి మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు