BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 08:07 AM
16 వీక్షణలు

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

పార్టీకి దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులు, స్వయాన పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు తాత గారైన యం ముద్దు కృష్ణంరాజు కలిసి గురువారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని చిత్తూరులోని ఎన్ పి సి కన్వెన్షన్ హల్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగిందని, .చాలా రోజుల తరువాత ముద్దుకృష్ణమ రాజుని చూసి మాట్లాడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అలాగే వారి ఇరువురి స్నేహం చాలా కాలం నాటిదని వెంకయ్యనాయుడు అన్నారు అని ఆయన తెలిపారు .ఇంతకాలానికి మళ్ళీ వెంకయ్యనాయుడు ని కలిసి మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషం కలిగించిందని ముద్దుకృష్ణమ రాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.