BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 10 April 2026, 08:07 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 08:07 AM
110 వీక్షణలు

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

పార్టీకి దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులు, స్వయాన పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు తాత గారైన యం ముద్దు కృష్ణంరాజు కలిసి గురువారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని చిత్తూరులోని ఎన్ పి సి కన్వెన్షన్ హల్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగిందని, .చాలా రోజుల తరువాత ముద్దుకృష్ణమ రాజుని చూసి మాట్లాడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అలాగే వారి ఇరువురి స్నేహం చాలా కాలం నాటిదని వెంకయ్యనాయుడు అన్నారు అని ఆయన తెలిపారు .ఇంతకాలానికి మళ్ళీ వెంకయ్యనాయుడు ని కలిసి మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషం కలిగించిందని ముద్దుకృష్ణమ రాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.