BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

మానవత్వం చాటుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:50 PM
41 వీక్షణలు

మానవత్వం చాటుకున్న  ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి 

నడవలేని స్థితిలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధుల పట్ల ఎస్పీ   ప్రత్యేక సానుభూతిని కనబరిచారు. వారు తనవద్దకు వచ్చే వరకు వేచి చూడకుండా, వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించి భరోసా కల్పించారు. కలికిరి మండలం కె.కొత్తపల్లికి చెందిన తుమ్మలపల్లి మల్లమ్మ అనే వృద్ధురాలి సమస్యను సావధానంగా విని, చట్ట పరిధిలో వెంటనే పరిష్కారం చూపాలని కలికిరి సీఐని ఆదేశించారు. అలాగే, మదనపల్లెలోని ఈశ్వర్ కాలనీకి చెందిన షేక్ గౌస్ సాహెబ్ ఎస్పీ గారికి తన సమస్యను విన్నవించుకోగా, దానిని సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని మదనపల్లె తాలూకా సీఐకి ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారికి అండగా ఉండటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఎస్పీ  గుర్తుచేశారు.