BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మానవత్వం చాటుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:50 PM
82 వీక్షణలు

మానవత్వం చాటుకున్న  ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి 

నడవలేని స్థితిలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధుల పట్ల ఎస్పీ   ప్రత్యేక సానుభూతిని కనబరిచారు. వారు తనవద్దకు వచ్చే వరకు వేచి చూడకుండా, వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించి భరోసా కల్పించారు. కలికిరి మండలం కె.కొత్తపల్లికి చెందిన తుమ్మలపల్లి మల్లమ్మ అనే వృద్ధురాలి సమస్యను సావధానంగా విని, చట్ట పరిధిలో వెంటనే పరిష్కారం చూపాలని కలికిరి సీఐని ఆదేశించారు. అలాగే, మదనపల్లెలోని ఈశ్వర్ కాలనీకి చెందిన షేక్ గౌస్ సాహెబ్ ఎస్పీ గారికి తన సమస్యను విన్నవించుకోగా, దానిని సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని మదనపల్లె తాలూకా సీఐకి ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారికి అండగా ఉండటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఎస్పీ  గుర్తుచేశారు.