BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

మార్చి మృతులకు కూడా ఇన్సూరెన్స్ కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:28 AM
94 వీక్షణలు

మార్చిలో మృతి చెందిన జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వర్తింపుపై చర్యలు: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి నెలలో పలువురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కైకలూరు మండలం చటకాయ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘంటసాల పెదరాముడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేశారు.