BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 06:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్చి మృతులకు కూడా ఇన్సూరెన్స్ కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:28 AM
186 వీక్షణలు

మార్చిలో మృతి చెందిన జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వర్తింపుపై చర్యలు: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి నెలలో పలువురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కైకలూరు మండలం చటకాయ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘంటసాల పెదరాముడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేశారు.