BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

మేడూరు అంగన్వాడీలో లబ్ధిదారులకు ఆకుకూరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 02:10 PM
63 వీక్షణలు

మేడూరు అంగన్వాడీలో లబ్ధిదారులకు ఆకుకూరల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని మేడూరు-2 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం బాలింతలు, గర్భిణీలు, అంగన్వాడీ చిన్నారుల తల్లులకు ఆకుకూరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కే. నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోషణ వాటికలో (న్యూట్రీ గార్డెన్) ఆకుకూరలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఈ ఆకుకూరలను వినియోగిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఆకుకూరలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నాగలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు టి. దుర్గాభవాని, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.