www.ntodaynews.com
మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు !
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ సమీపంలో మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడి ఒకరి గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది వివరాలులోకెళ్తే సేలం జిల్లా వాళ్ల పాడి కి చెందిన మాయ కానన్(48) సేలం జిల్లాకు చెందిన రఘుపతి కుమారుడు సురేష్ (44) ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి మధ్య మత్తులో గొడవపడి సురేష్ మాయకా నన్ కొట్టడంతో గాయమైనది గమనించిన స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.