BREAKING
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు... డీలిమిటేషన్‌తో దక్షిణాదికి న్యాయం జరుగుతుందా..? మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు ! జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు... డీలిమిటేషన్‌తో దక్షిణాదికి న్యాయం జరుగుతుందా..? మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు ! జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి
www.ntodaynews.com

మద్యం సేవించి ఘర్షణ పడి ఒకరి గాయాలు !

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 May, 2026 - 07:06 PM
16 వీక్షణలు

పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ సమీపంలో మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడి ఒకరి గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది వివరాలులోకెళ్తే సేలం జిల్లా వాళ్ల పాడి కి చెందిన మాయ కానన్(48) సేలం జిల్లాకు చెందిన రఘుపతి కుమారుడు సురేష్ (44) ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి మధ్య మత్తులో గొడవపడి సురేష్ మాయకా నన్  కొట్టడంతో గాయమైనది గమనించిన స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.