BREAKING
ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు
www.ntodaynews.com

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 09:57 PM
55 వీక్షణలు

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఔషధ రంగంపై తీవ్రంగా పడింది. మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ముడి పదార్థాల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దేశంలో మెడిసిన్ ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ పెంపుపై అధికారిక ప్రకటన చేసే దిశగా ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, బీపీ మందులు వంటి సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొననుంది.

మొత్తానికి, మెడిసిన్ ధరల పెరుగుదల ప్రజల జేబుకు గట్టి దెబ్బగా మారనుంది.