BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 09:57 PM
115 వీక్షణలు

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఔషధ రంగంపై తీవ్రంగా పడింది. మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ముడి పదార్థాల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దేశంలో మెడిసిన్ ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ పెంపుపై అధికారిక ప్రకటన చేసే దిశగా ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, బీపీ మందులు వంటి సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొననుంది.

మొత్తానికి, మెడిసిన్ ధరల పెరుగుదల ప్రజల జేబుకు గట్టి దెబ్బగా మారనుంది.