BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 09:57 PM
73 వీక్షణలు

మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఔషధ రంగంపై తీవ్రంగా పడింది. మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ముడి పదార్థాల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దేశంలో మెడిసిన్ ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ పెంపుపై అధికారిక ప్రకటన చేసే దిశగా ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, బీపీ మందులు వంటి సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొననుంది.

మొత్తానికి, మెడిసిన్ ధరల పెరుగుదల ప్రజల జేబుకు గట్టి దెబ్బగా మారనుంది.