BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
02 May, 2026 - 06:26 PM
29 వీక్షణలు

మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం: షీ టీం ఎస్సై ఉషారాణి

​మంచిర్యాల: మహిళా ఉద్యోగుల రక్షణే షీ టీం ధ్యేయమని జిల్లా షీ టీం ఎస్సై ఉషారాణి అన్నారు. శనివారం మంచిర్యాలలోని షాపింగ్ మాల్స్‌లో మహిళా సిబ్బందికి ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు పని ప్రదేశాల్లో ఎదురయ్యే వేధింపులపై మౌనంగా ఉండకూడదని, ఆపద సమయంలో వెంటనే డయల్ 100, వాట్సాప్ నంబర్ 6303923700 లేదా టి-సేఫ్ (T-Safe) యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవలను వినియోగించుకోవాలని, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉషారాణి భరోసా ఇచ్చారు