మల్కాజిగిరి కార్పొరేషన్కు కొత్త గుర్తింపు
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
మల్కాజిగిరి కార్పొరేషన్ కు కొత్త గుర్తింపు
TG : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక లోగోను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. కార్పొరేషన్కు ప్రత్యేకమైన పౌర గుర్తింపును అందించేలా కొత్త చిహ్నాన్ని రూపొందించారు. సమ్మిళిత అభివృద్ధి, సమర్థవంతమైన పాలన, సుస్థిర ప్రగతి, ప్రజా కేంద్రిత సేవలకు లోగో ప్రతీకగా
ప్రశ్నిస్తూ... సమస్యను పరిష్కరిస్తూ..
నిలుస్తుందని అధికారులు తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధికి ఇది కొత్త దిశానిర్దేశంగా పేర్కొన్నారు.