BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

మల్యాల అంగన్వాడి కేంద్రంలో వేదపండితుల ఆశీర్వచనాలతో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Jun, 2026 - 07:21 PM
47 వీక్షణలు

అక్షరాభ్యాసం ప్రతి చిన్నారి జీవితంలో ఒక పవిత్రమైన ఘట్టమని,విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని మల్యాల గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామ అంగన్వాడి కేంద్రంలో గురువారం రోజున వేదపండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల నడుమ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం గ్రామ సర్పంచ్  దొమ్మట రమాదేవి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కుమార్తె మరియు చిన్నారులు విద్యాదేవి సరస్వతి ఆశీస్సులతో తమ విద్యా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నారులు విద్యలో రాణించి గ్రామానికి,తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైలారం సుదర్శన్, వార్డు మెంబర్లు మచ్చల లావణ్య రాజు,జూపల్లి లత శ్రీరాములు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు,లకడబోయిన మహేందర్, మహిళలు,గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.