BREAKING
వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు... పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సభ్యులు.... స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు... పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సభ్యులు.... స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం
www.ntodaynews.com

మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
21 May, 2026 - 08:09 AM
18 వీక్షణలు

మంచిర్యాల నస్పూర్ లోని ఎగ్జిబిషన్‌లో టికెట్ల దందా

రేటు లేకుండానే ఇష్టారాజ్యంగా వసూలు

ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తన | అధికారుల తనిఖీలకు డిమాండ్

మంచిర్యాలలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్న కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు; [ధరల్లేని టికెట్లు - ఇష్టారాజ్యంగా వసూళ్లు]: నిర్వాహకులు రైడ్స్ టికెట్లపై కనీస ధర ముద్రించకుండా ఒకే రైడ్‌కు కొందరి వద్ద రూ.50, మరికొందరి వద్ద రూ.100 వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీనిపై ప్రశ్నించిన సందర్శకులతో సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారు; వైరల్ ఫోటోలు - అధికారుల నిర్లక్ష్యం ధర లేని టికెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు; తక్షణ చర్యలకు డిమాండ్ తూనికలు, కొలతల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, టికెట్లపై ధరలు ముద్రించేలా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు