BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 May, 2026 - 08:09 AM
167 వీక్షణలు

మంచిర్యాల నస్పూర్ లోని ఎగ్జిబిషన్‌లో టికెట్ల దందా

రేటు లేకుండానే ఇష్టారాజ్యంగా వసూలు

ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తన | అధికారుల తనిఖీలకు డిమాండ్

మంచిర్యాలలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్న కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు; [ధరల్లేని టికెట్లు - ఇష్టారాజ్యంగా వసూళ్లు]: నిర్వాహకులు రైడ్స్ టికెట్లపై కనీస ధర ముద్రించకుండా ఒకే రైడ్‌కు కొందరి వద్ద రూ.50, మరికొందరి వద్ద రూ.100 వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీనిపై ప్రశ్నించిన సందర్శకులతో సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారు; వైరల్ ఫోటోలు - అధికారుల నిర్లక్ష్యం ధర లేని టికెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు; తక్షణ చర్యలకు డిమాండ్ తూనికలు, కొలతల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, టికెట్లపై ధరలు ముద్రించేలా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు