www.ntodaynews.com
మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ
మంచిర్యాల నూతన అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)గా రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ నుండి బదిలీపై వచ్చిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన మెరుగుపరచడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు చేపట్టిన నూతన ఏసీ రాజుకు మున్సిపల్ సిబ్బంది మరియు అధికారులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు