BREAKING
అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
www.ntodaynews.com

మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 02:35 PM
14 వీక్షణలు

మంచిర్యాల, ఏప్రిల్ 17 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే కార్యాలయంలోకి ప్రవేశించిన అధికారులు, లోపలికి ఎవరినీ రానీయకుండా ప్రధాన గేట్లు మూసివేసి సోదాలు చేపట్టారు.

​ఈ తనిఖీల్లో ప్రధానంగా గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఇక్కడ ఏసీబీ సోదాలు జరిగిన నేపథ్యంలో, తాజాగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. ఇంకా తనిఖీలు కొనసాగుతుండటంతో కార్యాలయ సిబ్బందిలో ఆందోళన నెలకొంది