BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 02:04 PM
19 వీక్షణలు

​మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

మంచిర్యాల: కార్మిక హక్కుల సాధనకు పోరాటమే ఏకైక మార్గమని తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సు డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది. మే డే సందర్భంగా మంచిర్యాలలోని గాంధీ పార్క్ వద్ద సంఘం మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు టి. జైపాల్ సింగ్ మాట్లాడుతూ... 140 ఏళ్ల క్రితం 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికుల రక్తతర్పణం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని, అదే స్ఫూర్తితో నేటి కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని కోరారు.

​ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, అటెండర్లు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు చాలీచాలని జీతాలతో, జీవో ప్రకారం వేతనాలు అందక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మాదిరిగానే, ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు మల్లేష్, కమిటీ సభ్యులు వెంకటేశ్వరావు, చంద్రయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు