www.ntodaynews.com
మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ
/
జగిత్యాల
మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్
గురువారం డా.బి ఆర్ అంబేద్కర్ సచివాలయం లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని మరియు Sc,st & వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను పలు అభివృద్ధి పనులు గురించి మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మొగిలిపేట మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్ తదితరులు ఉన్నారు.