మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి ప్రారంభం
తెలంగాణ
TG : హైదరాబాద్ లో Amberpet - dilsukhnagar మార్గంలో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనను పరిశీలించారు. అనంతరం వంతెన నిర్మాణానికి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సందర్శించారు. కొత్త వంతెనతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణికులకు మెరుగైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.