www.ntodaynews.com
మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన స్నేహితులు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన స్నేహితులు..
చౌడేపల్లి(మం)ఎగువ మల్లెలవారిపల్లికు చెందిన వెంకటేష్ 30.సం.గుండె పోటు తో మృతి..
గుండె నొప్పి రావడంతో వెంకటేష్ ను బైక్ పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన స్నేహితులు..
వెంకటేష్ మృతి చెందాడని తెలిపిన డాక్టర్లు..
మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళేందుకు ఆటో డ్రైవర్లను అడిగిన స్నేహితులు..
ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్లు..
మృతదేహాన్ని బైక్ పైనే స్వగ్రామానికి తీసుకెళ్లిన స్నేహితులు..