BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు : యజమానులపై కేసు నమోదు

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
29 Jul, 2026 - 09:34 PM
3 వీక్షణలు

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు : యజమానులపై కేసు నమోదు

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీసు ఆధ్వర్యంలో బుధవారం  నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ తనిఖీల్లో ముగ్గురు బాల కార్మికులకు విముక్తి లభించింది. ఏహెచ్‌టీయూ లేబర్ డిపార్ట్‌మెంట్, డీసీపీయూ, అశ్రిత' స్వచ్ఛంద సంస్థల సంయుక్త బృందం చేపట్టిన ఈ తనిఖీల్లో నల్గొండలోని ఒక స్క్రాప్ షాప్‌లో పనిచేస్తున్న ఒక బాలుడిని, అమ్మనబోలు క్రాస్ రోడ్స్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న ఇద్దరు బీహార్‌కు చెందిన బాలురను గుర్తించారు.​బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు గానూ స్క్రాప్ షాప్ యజమాని అంతం కార్తీక్ రెడ్డి, సూపర్‌వైజర్ యాట భాను ప్రకాష్‌లతో పాటు, భవన నిర్మాణ మేస్త్రీ షకల్దేవ్‌లపై నార్కట్‌పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ​పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాల కార్మికుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రజలను కోరారు.