BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 17 February 2026, 10:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పిఠాపురంలో దోమల సమస్య తీవ్రం

తెలంగాణ
17 Feb, 2026 - 10:59 AM
263 వీక్షణలు
పిఠాపురం నియోజకవర్గంలో దోమల సమస్య తీవ్రం: తక్షణ చర్యలు కోరుతున్న గొల్లప్రోలు ప్రజలు NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మున్సిపల్ మరియు పరిసర గ్రామాల్లో దోమల సమస్య తీవ్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా దోమల సంఖ్య పెరుగుతుండగా, నివారణ చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దోమల సమస్యపై పత్రికలు, టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని అంటున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ఫాగింగ్ మరియు పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు కనిపించడం లేదని నివాసితులు పేర్కొంటున్నారు. దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు సహా అన్ని ప్రాంతాల్లో రాత్రింబవళ్లు దోమల బెడద ఎక్కువవుతోందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు అనారోగ్యంతో ఉన్నవారు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులు తక్షణమే ఫాగింగ్, పారిశుధ్య చర్యలు, నిల్వ నీటి తొలగింపు వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు. #Pithapuram #Gollaprolu #KakinadaDistrict #MosquitoMenace #PublicHealth #CivicIssues Follow us on Website Facebook Instagram YouTube