www.ntodaynews.com
ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
తెలంగాణ
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో నిర్మాణ మవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా..
చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోందిఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు ఉండేవని,వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చిలకలూరిపేట పట్టణంలో ఫిష్ మార్కెట్ నిర్మాణంచేస్తున్నామన్నా మునిసిపల్ చైర్మన్ షేక్.రఫానిగారు ఫిష్ మార్కెట్ వారు మటన్ మార్కెట్ వారు కౌన్సిల్ సభ్యులు ఈ సందర్భంలో శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు సదాశివరామ్ గారు,మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు, టౌన్ ప్రెసిడెంట్ సమద్ ఖాన్ పట్టణప్రధాన కార్యదర్శి మద్దిమల రవి,మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు,పి శివకుమారి, కే కుమారి,కే ప్రమీల,వార్డ్ కౌన్సిలర్ కానమార్లపుడి తిరుల, క్లస్టర్ ఇంచార్జ్ కే కోటేశ్వరరావు, యూనిట్ ఇంచార్జి, వార్డ్ ప్రసిడెంట్ సిల్వర్ హరి, సెక్రెటరీ కె శ్రీను. మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube