BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:24 AM
84 వీక్షణలు

నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, వీధి దీపాలు, వాటర్ వర్క్స్ తదితర ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు నేటి నుంచి ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో సంబంధిత అధికారులు ఈ-వాలెట్ ద్వారా ముందస్తుగా రీఛార్జ్ చేసుకుని విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది.

విద్యుత్ వినియోగం, బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే అవసరానికి అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టడం సులభమవుతుంది.

ప్రభుత్వ విద్యుత్ వినియోగంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, బకాయిల సమస్య తగ్గి ఖర్చుల నియంత్రణకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.