BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 01 June 2026, 07:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:24 AM
158 వీక్షణలు

నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, వీధి దీపాలు, వాటర్ వర్క్స్ తదితర ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు నేటి నుంచి ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో సంబంధిత అధికారులు ఈ-వాలెట్ ద్వారా ముందస్తుగా రీఛార్జ్ చేసుకుని విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది.

విద్యుత్ వినియోగం, బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే అవసరానికి అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టడం సులభమవుతుంది.

ప్రభుత్వ విద్యుత్ వినియోగంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, బకాయిల సమస్య తగ్గి ఖర్చుల నియంత్రణకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.