BREAKING
పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ వ విస్తృత ప్రచారం నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ఘనంగా వెల్గటూర్ మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలు క్లీన్ విజయవాడే లక్ష్యం.. మరో ముందడుగు క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు విజయవాడ కార్పొరేషన్ కు 5 నూతన కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం విద్యార్థుల భద్రతకు పెద్దపీట… పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ వ విస్తృత ప్రచారం నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన ఘనంగా వెల్గటూర్ మాజీ ఉపసర్పంచ్ సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలు క్లీన్ విజయవాడే లక్ష్యం.. మరో ముందడుగు క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు విజయవాడ కార్పొరేషన్ కు 5 నూతన కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం విద్యార్థుల భద్రతకు పెద్దపీట… పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
www.ntodaynews.com

నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
14 May, 2026 - 01:37 PM
19 వీక్షణలు

మంచిర్యాల: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆదేశాల మేరకు, ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

​ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడటం తగదని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా, యువజన, ఎన్ఎస్ యూఐ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు