BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 10:20 PM
90 వీక్షణలు

నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్‌ రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.జెఏసీ సంఘ నియోజకవర్గ కార్యదర్శిగా బుడ్డన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్‌, జగన్నాథరాజు, సాహెబ్‌, శివకుమార్‌లు , జాయింట్‌ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రేజరర్‌గా శ్రీనివాసులును ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులను జెఏసీ ఉద్యోగులు పూలమాలలు వేసి సన్మానించారు. నూతన జెఏసీ చైర్మన్‌ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ , కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని తెలిపారు. జెఏసీ సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటాలు చేయడానికి సిద్ధం అన్నారు.జెఏసి సభ్యులందరికి అండగా ఉంటామని హామి ఇచ్చారు.