BREAKING
ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన స్మృతి వనం… ఆశయాల బాట! మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత నీట్‌ పరీక్ష రేపే టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన స్మృతి వనం… ఆశయాల బాట! మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత నీట్‌ పరీక్ష రేపే టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం
www.ntodaynews.com

జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే

తెలంగాణ
27 May, 2025 - 08:09 AM
270 వీక్షణలు
జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS) నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఇటీవలే నూతనంగా ఏర్పాటైన TUWJ(IJU) ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ గౌరవాధ్యక్షులు రేపాల సతీష్ అధ్యక్షులు చెరుకు సతీష్ గౌరవ సలహాదారులు బయన్న కందగట్ల శ్రీధర్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నూతి లింగస్వామి, కార్యదర్శులు లింగస్వామి శ్రీశైలం కోశాధికారి మాచర్ల రాములు, కార్యవర్గ సభ్యులు ఇనుగుర్తి రాంబాబు, బిక్షం, సాయి, మహేష్, మిర్యాల ప్రకాష్, పోకల కరుణాకర్, జిట్టా మల్లేష్, హెచ్ఎంటీవీ స్టాప్ రిపోర్టర్ పరమేష్ తదితర కార్యవర్గాన్ని ఎమ్మెల్యే వేముల అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంని సాలువాతో జర్నలిస్టులు సన్మానించడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాజీవ్ యువ వికాస్, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. చిట్యాల లో ఇదివరకే తన హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించామని మిగిలిన వారికి కూడా అందిస్తామని అని ఎమ్మెల్యే తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube