BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 07 April 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:14 PM
402 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం నుంచి అత్తులూరి శ్రీనివాసరావు, నక్కా సితారత్నం ఎంపిక

నూజివీడు (ఏలూరు జిల్లా): నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్ అత్తులూరి శ్రీనివాసరావు మరియు చనుబండ గ్రామానికి చెందిన నక్కా సితారత్నం ను ఎంపిక చేసినట్లు సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. ఈ నిర్ణయంతో నూజివీడు నియోజకవర్గం ఆర్యవైశ్య, దళిత సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, "మంత్రి కొలుసు పార్థసారధి  తనపై నమ్మకంగా పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుంటానని" తెలిపారు. "ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నారు. నక్కా రాము మాట్లాడుతూ తనకు ఈ గౌరవం ఇచ్చి తన మాతృ మూర్తి కి ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి రుణపడి ఉంటానని చెప్పారు. ఈ నియామకానికి చనుబండ పంచాయతీ నుండి పిఎసిసిఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వర రావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ములగలపాటి శ్రీనివాస రావు, బొట్టు దుర్గారావు, బొంతు సతీష్, మోరంపూడి రమేష్, దార్ల సురేష్ బాబు, మోద్గా ముత్తయ్య, గౌర వెంకటేశ్వరరావు, నక్కా చెన్నారావు తదితర టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం, నూజివీడు నియోజకవర్గంలో సక్రమమైన పాలన మరియు దళితుల హక్కుల పరిరక్షణలో కీలక మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది.