BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 Jun, 2026 - 11:51 PM
118 వీక్షణలు

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

డొంకేశ్వర్: మండలంలోనీ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్దిదారులు రెడ్డి ప్రియాంక, రెడ్డి పద్మా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని mla రాకేష్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ అభినవ్ మాల్వా ఆధ్వర్యంలో నిర్వహించారు..

ఈ సందర్భంగా mla రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు..

Mla మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆశ సొంత ఇల్లు ఉండడమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని ఆశతో కార్యక్రమాలు చేపడుతుందని పేరు ఏదైనా కార్యక్రమం ఒకటే అని అన్నారు..

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు mla రాకేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు,మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.