BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 01 June 2026, 11:51 pm
Posted by : RAMU JAJU

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 Jun, 2026 - 11:51 PM
150 వీక్షణలు

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

డొంకేశ్వర్: మండలంలోనీ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్దిదారులు రెడ్డి ప్రియాంక, రెడ్డి పద్మా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని mla రాకేష్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ అభినవ్ మాల్వా ఆధ్వర్యంలో నిర్వహించారు..

ఈ సందర్భంగా mla రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు..

Mla మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆశ సొంత ఇల్లు ఉండడమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని ఆశతో కార్యక్రమాలు చేపడుతుందని పేరు ఏదైనా కార్యక్రమం ఒకటే అని అన్నారు..

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు mla రాకేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు,మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.