BREAKING
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
Date of Publish : 02 April 2026, 09:20 pm
Posted by : రావిపాటి రాజా

నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
02 Apr, 2026 - 09:20 PM
62 వీక్షణలు

నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని

యడ్లపాడు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండ్ల పున్నారావు, రాజశేఖర్ సోదరి భవానీ వివాహం గురువారం సాయంత్రం క్రోసూరు మండలం యర్రబాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గురువారం యడ్లపాడు గ్రామంలోని బండ్ల పున్నారావు నివాసానికి మాజీ మంత్రివర్యులు విడదల రజిని వెళ్లారు. అక్కడ పెళ్లి కుమార్తె భవానీని కలిసి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పున్నారావు కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు.  ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.