BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 08:01 PM
108 వీక్షణలు
అడవినాథునికుంటలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: మండల పరిధిలోని అడవినాథునికుంటలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హ్యాండ్ వాష్ కమ్ డెవర్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండాజోల్ మాత్ర పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఫిబ్రవరి 24, 2026న మాత్ర అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్‌గా ఈ మాత్ర ధర రూ.25 కాగా, ప్రభుత్వ కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రక్తహీనత నివారణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగకరమని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా. పవన్ కుమార్, ఏపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ సదా రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ లోకనాథం, ఉపాధ్యాయులు, వైద్య మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. #NationalDewormingDay #HealthAwareness #SchoolHealthProgram #AnnamayyaDistrict #Punganur #HandWashDay #PublicHealth #ChildCare Follow us on Website Facebook Instagram YouTube