BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవంబర్‌లో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్‌ కోటాపై కసరత్తు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:16 PM
9 వీక్షణలు

తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఏడాది నవంబర్‌లో గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఖాళీ కానున్న మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్‌కు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని, అనంతరం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.