BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ
30 Nov, 2025 - 05:18 AM
133 వీక్షణలు

చిట్యాల మండలంలో అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు సెగ్మెంట్ లో అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్లు ప్రక్రియ కొనసాగింది అర్ధరాత్రి 12 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు కావడంతో వెలిమినేడు సెగ్మెంట్ లోని బొంగోని చెరువు, పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామపంచాయతీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయటానికి భారీగా ఆసక్తి చూపారు. వెలిమినేడు మేజర్ గ్రామపంచాయతీ కావటంతో అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపారు . ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్నికల సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నామినేషన్ల వివరాలు చిట్యాల మండలంలో 18 గ్రామ పంచాయతీలకు 150 సర్పంచ్ అభ్యర్థులు, 180 వార్డులకు గాను 595 వార్డు మెంబర్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారని ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. శనివారం నామినేషన్ల చివరి రోజు కావడంతో పలుచోట్ల రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చిట్యాల మండలంలోని ఆరు సెగ్మెంట్ లలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ కు గాను 150 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా 180 వార్డులకు గాను 595 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు Follow us on Website Facebook Instagram YouTube