BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ..!

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:16 PM
59 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

రాష్ట్ర రాజకీయాల్లో 2029 ఎన్నికల నేపథ్యంలో సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒకే వేదికపైకి రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల, అలాగే వై.ఎస్. విజయమ్మ హాజరయ్యే అవకాశం ఉంది.

జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇద్దరూ తల్లి విజయమ్మ సమక్షంలో కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ కార్యక్రమంలో వారు కలిసి కనిపిస్తారా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.