BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 09:07 PM
160 వీక్షణలు

తిరువూరు క్లస్టర్ పరిధిలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం చాట్రాయి మండలం టీ.గుడిపాడు డబ్ల్యూఎంపీఏ సంఘంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కొండేటి శ్యామల కుమారుడు పవన్ కుమార్ వివాహం, పామర్తి సరోజినీ కుమారుడు శైలేంద్ర రావు వివాహాల సందర్భంగా, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు పథకం ద్వారా ఇద్దరు వరులకు చెరో ₹20,000 విలువైన గోల్డ్ కాయిన్‌ను అందజేశారు. మొత్తం ₹40,000 విలువైన రెండు గోల్డ్ కాయిన్లను బోర్డు డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్, సంఘ అధ్యక్షురాలు బలుసు రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి. శివ నాగేశ్వరరావు, వేతన కార్యదర్శి తాతయ్య బాబు, రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న చైర్మన్ చలసాని ఆంజనేయులకు పాల్గొన్న వారు కృతజ్ఞతలు తెలిపారు.