BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:22 PM
222 వీక్షణలు

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

చాట్రాయి: బుధవారం పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి. ఎంపీగా గెలిచిన తర్వాత పామాయిల్ రైతులతో ఒక సదస్సు నిర్వహించి, వారి సమస్యలను విన్న ఆయన, ఆ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్య పరిష్కారం సాధించడమే కాకుండా, పామాయిల్ మద్దతు ధరను 16,500 రూపాయలుగా నిర్ణయించారు.

తర్వాత, డిమాండ్ ఆధారంగా ఈరోజు 22,936 రూపాయల మద్దతు ధర పెరిగింది. దీని ద్వారా రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూడా తమ మద్దతు మరియు కృషికి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని రాయవరపు సీతారాములు తెలిపారు.