BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:22 PM
167 వీక్షణలు

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

చాట్రాయి: బుధవారం పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి. ఎంపీగా గెలిచిన తర్వాత పామాయిల్ రైతులతో ఒక సదస్సు నిర్వహించి, వారి సమస్యలను విన్న ఆయన, ఆ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్య పరిష్కారం సాధించడమే కాకుండా, పామాయిల్ మద్దతు ధరను 16,500 రూపాయలుగా నిర్ణయించారు.

తర్వాత, డిమాండ్ ఆధారంగా ఈరోజు 22,936 రూపాయల మద్దతు ధర పెరిగింది. దీని ద్వారా రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూడా తమ మద్దతు మరియు కృషికి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని రాయవరపు సీతారాములు తెలిపారు.