BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:22 PM
142 వీక్షణలు

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

చాట్రాయి: బుధవారం పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి. ఎంపీగా గెలిచిన తర్వాత పామాయిల్ రైతులతో ఒక సదస్సు నిర్వహించి, వారి సమస్యలను విన్న ఆయన, ఆ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్య పరిష్కారం సాధించడమే కాకుండా, పామాయిల్ మద్దతు ధరను 16,500 రూపాయలుగా నిర్ణయించారు.

తర్వాత, డిమాండ్ ఆధారంగా ఈరోజు 22,936 రూపాయల మద్దతు ధర పెరిగింది. దీని ద్వారా రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూడా తమ మద్దతు మరియు కృషికి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని రాయవరపు సీతారాములు తెలిపారు.