www.ntodaynews.com
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థ!
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థ!
మండల పరిధిలోని పాలింపల్లి పంచాయతీ గడిదేసి గ్రామానికి చెందిన భయ్యా రెడ్డి కుమారుడు మల్లికార్జున(28) తన ఇంటి దగ్గర కారు కడుగుతుండగా అతనికి పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.