BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 02 April 2026, 11:16 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రికి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:16 PM
126 వీక్షణలు

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..

అమరావతి రాజధాని కావడం తో పుంగనూరు లో మరో దీపావళి..

పుంగనూరు రూరల్ టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం...

జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన అంబేత్కర్ సర్కిల్..

భారీ బాణాసంచా,కాకడాలు చేతబట్టి సంతోషం తో సంబరాలు..

అమరావతి రాజధాని సంబరాల్లో స్వీట్ లు పంచుకున్న తెలుగు తమ్ముళ్లు.. 

అన్నమయ్య జిల్లా,పుంగనూరు అంబేత్కర్ సర్కిల్ లో గురువారం సాయంత్రం టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, TNSF రాష్ట్రా అధికార ప్రతినిధి మార్పురి రమేష్,సీనియర్ నాయకులు రామయ్య, సీనియర్ న్యాయవాది ఎల్. వి రమణ, చిన్న మోహన్ నాయుడు, వీరుపాక్షి నాయుడు, గంగరాజు ల ఆధ్వర్యంలో అంబేద్కర్ కి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి కావడం చాలా శుభపరిణామం అని అన్నారు.నేటితో 

ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కూటమి నాయకులకు పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన అన్ని రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.