BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రికి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:16 PM
87 వీక్షణలు

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హర్షం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు..

అమరావతి రాజధాని కావడం తో పుంగనూరు లో మరో దీపావళి..

పుంగనూరు రూరల్ టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆనందం...

జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన అంబేత్కర్ సర్కిల్..

భారీ బాణాసంచా,కాకడాలు చేతబట్టి సంతోషం తో సంబరాలు..

అమరావతి రాజధాని సంబరాల్లో స్వీట్ లు పంచుకున్న తెలుగు తమ్ముళ్లు.. 

అన్నమయ్య జిల్లా,పుంగనూరు అంబేత్కర్ సర్కిల్ లో గురువారం సాయంత్రం టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, TNSF రాష్ట్రా అధికార ప్రతినిధి మార్పురి రమేష్,సీనియర్ నాయకులు రామయ్య, సీనియర్ న్యాయవాది ఎల్. వి రమణ, చిన్న మోహన్ నాయుడు, వీరుపాక్షి నాయుడు, గంగరాజు ల ఆధ్వర్యంలో అంబేద్కర్ కి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతి కావడం చాలా శుభపరిణామం అని అన్నారు.నేటితో 

ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కూటమి నాయకులకు పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన అన్ని రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.