BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 May, 2026 - 09:44 AM
167 వీక్షణలు

పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు.

ఎమ్మార్వో సారు మా భూమి మాకు ఇప్పించండి...!

మోస పోయిన పేదవారు పట్టించు కొని అధికారులు.

పేదోడి భూమిని దోచేసి పెద్దోడి కి పట్టం కట్టారు..

వీఆర్వో మమ్మల్ని చిల్లర తీసుకొని న్యాయం చేసుకోమని సలహాలు ఇస్తున్నాడు.. ఇదేక్కడి న్యాయం..!

వేలిముద్ర వేసే లక్ష్మ్మమ్మ, చెన్నారాయప్ప ల పేర్ల తో సంతకాలు పోర్జరీ చేసి హంద్రీ నివా డబ్బులు సుమారు ఏడు లక్షలు కూడా ఖాజేశారు.

మా భూమి ని దౌర్జన్యం గా లాక్కొని టమోటా పంట వేసుకొన్నారు.

మాపై దాడి చేసారని పోలిస్టేషన్ లో కూడా పిర్యాదు చేసాము.

అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం లక్కుంట గ్రామ సమీపంలో రాగాని పల్లె పంచాయితీ డీకేటి సర్వే నెంబర్ 337/3, ఖాతా 113, 2ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమి ని 2010లో ఎస్.చెన్నారాయప్ప పేరు మీద పాస్ బుక్ ఉన్నది. ఐతే ఇప్పుడు 1బి లో మారిపోయిందని భాధితుడి భార్య లక్ష్మమమ్మ మీడియా ను సంప్రదించింది.మా భూమి లో  సంవత్సరాలు తరపడి వ్యవసాయం చేసుకొంటూ ఉన్నామని,మా భూమి ని రెవిన్యూ వారు వేరొకరి పేరు మీద 1బి ఎలా ఇస్తారని,పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి ని చంద్రప్ప,గౌరమ్మ లు సంపన్నులకు ఎలా ఫేక్ పట్టా ఎలా ఇస్తారని, ఎమ్మార్వో కి పిర్యాదు చేసిన న్యాయం జరగక పోవడం తో దీనిపై కలెక్టర్ వారికీ పిర్యాదు చేశామని,న్యాయస్థానం లో కూడా కేసు వేశామని మా భూమి మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరారు.