BREAKING
ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది. శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి వేలూరు రహదారిపై గాయాలతో వ్యక్తి మృతదేహం లభ్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్ ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది. శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి వేలూరు రహదారిపై గాయాలతో వ్యక్తి మృతదేహం లభ్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్ ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు
www.ntodaynews.com

పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:46 PM
15 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపి ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడిగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను వక్తలు స్మరించారు.

తెలుగు జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల అభివృద్ధి మరియు వ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు బొర్ర అనసూయ, దేవరపల్లి లీల తదితరులు పాల్గొన్నారు.