www.ntodaynews.com
సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం.
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్నాడు జిల్లా
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం.
రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని రెండు బైకుల మీద అడ్డగించి పోలీసులు అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్లిన అగంతకులు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నాదెండ్ల స్టేషన్కు వెళ్లి విచారించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు.
ఆందోళనలో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు.