BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 05:36 PM
93 వీక్షణలు

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరులో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు శాఖ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల పురోగతి స్పష్టంగా కనిపించేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు.

స్వచ్ఛ రథం నమూనాలో గ్రీన్ షాప్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్, స్వమిత్వ కార్యక్రమం, గ్రామీణ రోడ్ల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.